తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన సీబీఐ, సిట్ ప్రత్యేక బృందం నలుగురు నెయ్యి సరఫరాదారులను అదుపులోకి తీసుకుంది. వారిలో AR డెయిరీ ఎండీ రాజశేఖరన్ తో పాటు… పరాగా ఫుడ్స్, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ నిర్వాహకులు ఉన్నారు.
TTD | కల్తీ నెయ్యి కేసు.. సీబీఐ అదుపులో నలుగురు
- Post category:జాతీయం
- Post last modified:February 9, 2025
