ఢిల్లీ : టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ బృందంలో ముగ్గురిపై బీసీసీఐ వేటు వేసింది. అసిస్టెంట్ బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ ను తొలగించింది. ఆస్ట్రేలియాలో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భారత జట్టు పేలవ ప్రదర్శన, డ్రెస్సింగ్ రూమ్ లీక్ ల నేపథ్యంలో ముగ్గురిపై వేటు పడింది.
BCCI | గౌతమ్ గంభీర్ బృందంలో ముగ్గురిపై బీసీసీఐ వేటు
- Post category:జాతీయం
- Post last modified:April 17, 2025
