ఖమ్మం : సొంత వ్యవసాయ క్షేత్రంలో సాగు చేస్తున్న పలు రకాల పచ్చి మిర్చి పంటలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. మండలంలోని గండుగులపల్లి గ్రామ శివారులోనున్న తన వ్యవసాయ క్షేత్రాలను మంత్రి తుమ్మల అనుచరులతో కలిసి సందర్శించారు. మిర్చి పంట కాపునకు రాగా కోసిన మిర్చి గుత్తులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.
TG | మిర్చి పంటను పరిశీలించిన మంత్రి తుమ్మల
- Post category:జాతీయం
- Post last modified:January 25, 2025
