హైదరాబాద్: చంపాపేట పరిధి అంబేడ్కర్ వాడలో న్యాయవాది హత్యకు గురయ్యాడు. న్యాయవాది ఇజ్రాయెల్ ను దుండగులు కత్తులతో పొడిచి చంపారు. గుర్తు తెలియని దుండగులు న్యాయవాదిపై కత్తులతో దాడిచేయగా, గాయపడిన అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. న్యాయవాది ఇజ్రాయెల్ చంపాపేట ఈస్ట్ మారుతీ నగర్ నివాసి. న్యాయవాదిపై హత్యాయయత్నానికి పడిన వ్యక్తి ఎలక్ట్రీషియన్ దస్తగిరిగా గుర్తించారు. ఈఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
Crime | న్యాయవాది దారుణహత్య…
- Post category:జాతీయం
- Post last modified:March 24, 2025
