Jammu Kashmir | పర్యాటకులపై ఉగ్ర దాడి Post category:జాతీయం Post last modified:April 22, 2025 శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. పహల్గామ్ లో ని బైసరన్ లోయలో పర్యటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు సంఘటనాస్థలికి బయలుదేరాయి. Tags: Attack, Jammu Kashmir, terrorist, tourists Read more articles Previous PostAP/TG | సివిల్స్ లో తెలుగు రాష్ట్రాల అభ్యర్ధుల జోరు.. Next Postబ్రహ్మాకుమారీస్- శారీరక బాధ You Might Also Like Crime | న్యాయవాది దారుణహత్య… March 24, 2025 KHM |నత్తనడకగా కరకట్ట పనులు – తుమ్మల ఆగ్రహం April 4, 2025 PBKS vs RR | హోం గ్రౌండ్ లో టాస్ గెలిచిన పంజాబ్.. ఫస్ట్ బ్యాటింగ్ వెవరిదంటే ! April 5, 2025 సౌందర్య లహరి May 7, 2025 Nitya Setty – అందాల ఆరబోతకు రెడీ… January 30, 2025 MBNR | అంబేద్కర్ ఆలోచన విధానమే ప్రజా ప్రభుత్వ విధానం… ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి April 14, 2025