ఢిల్లీ: మయన్మార్, థాయ్ లాండ్ లో భూకంపాలపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. భూకంపంలో చిక్కుకున్న ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అవసరమైన సహాయ కార్యక్రమాలు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సహాయ చర్యలపై సంప్రదించాలని విదేశాంగ శాఖను ఆదేశించారు.
Delhi | భూకంప సహాయక కార్యక్రమాలకు భారత్ సిద్ధం… మోడీ
- Post category:జాతీయం
- Post last modified:March 28, 2025
