Jammu Kashmir | పర్యాటకులపై ఉగ్ర దాడి Post category:జాతీయం Post last modified:April 22, 2025 శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. పహల్గామ్ లో ని బైసరన్ లోయలో పర్యటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు సంఘటనాస్థలికి బయలుదేరాయి. Tags: Attack, Jammu Kashmir, terrorist, tourists Read more articles Previous PostAP/TG | సివిల్స్ లో తెలుగు రాష్ట్రాల అభ్యర్ధుల జోరు.. Next Postబ్రహ్మాకుమారీస్- శారీరక బాధ You Might Also Like శివ పంచాక్షరీ స్తోత్రం (ఆడియోతో..) May 9, 2025 Warangal | నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో కెసిఆర్ జన్మదిన వేడుకలు February 17, 2025 Delhi | ప్రధాని మోడీతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ April 28, 2025 శ్రీ షిరిడి సాయినాధుని మధ్యాహ్న హారతి March 17, 2025 Accident | కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. నలుగురు హిందూపురం వాసులు దుర్మరణం April 18, 2025 AP| అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం – చంద్రబాబు February 25, 2025