Jammu Kashmir | పర్యాటకులపై ఉగ్ర దాడి Post category:జాతీయం Post last modified:April 22, 2025 శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. పహల్గామ్ లో ని బైసరన్ లోయలో పర్యటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు సంఘటనాస్థలికి బయలుదేరాయి. Tags: Attack, Jammu Kashmir, terrorist, tourists Read more articles Previous PostAP/TG | సివిల్స్ లో తెలుగు రాష్ట్రాల అభ్యర్ధుల జోరు.. Next Postబ్రహ్మాకుమారీస్- శారీరక బాధ You Might Also Like AP | ప్రజాసేవకే మా కుటుంబం అంకితం… నారా భువనేశ్వరి March 28, 2025 KNL | జిల్లాలో 2,38,302 మందికి పెన్షన్ల పంపిణీ.. కలెక్టర్ April 1, 2025 Bhupalapalli | రాజలింగమూర్తి హత్య – ఏడుగురి అరెస్ట్ February 23, 2025 Exclusive | రెబల్స్ ఢమాల్! మయన్మార్లో రా స్పెషల్ టాస్క్ May 3, 2025 IPL 2025 | ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసిందోచ్ !! February 16, 2025 WPL 2025 | టాస్ ఢిల్లీదే… February 22, 2025