Jammu Kashmir | పర్యాటకులపై ఉగ్ర దాడి Post category:జాతీయం Post last modified:April 22, 2025 శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. పహల్గామ్ లో ని బైసరన్ లోయలో పర్యటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు సంఘటనాస్థలికి బయలుదేరాయి. Tags: Attack, Jammu Kashmir, terrorist, tourists Read more articles Previous PostAP/TG | సివిల్స్ లో తెలుగు రాష్ట్రాల అభ్యర్ధుల జోరు.. Next Postబ్రహ్మాకుమారీస్- శారీరక బాధ You Might Also Like TG | టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట దేవస్థానం బోర్డు January 29, 2025 Top Story | ప్రకృతి ప్రసాదం…ఆరోగ్యానికి వరం : నోరూరించే తాటి ముంజులు April 23, 2025 MLC E elections | నామినేషన్ల దాఖలుకు నేడే చివరి రోజు… March 10, 2025 ADB |గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి April 10, 2025 Chhattisgarh | భారీ ఎన్ కౌంటర్… నలుగురు నక్సలైట్లు మరణం February 6, 2025 గజేంద్ర మోక్షణము (శ్లోకద్వయమ్..) – జీవా గురుకులం (ఆడియోతో)… February 28, 2025