గుంటూరు: ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలోని గుంటూరు జిల్లా పెదకాకాని కాళీ గార్డెన్స్ రోడ్డులో విషాదం చోటుచేసుకుంది. గోశాల వద్ద విద్యుదాఘాతంతో నలుగురు మృతిచెందారు. సంపులో పూడిక తీస్తుండగా.. విద్యుదాఘాతం సంభవించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Guntur: విద్యుదాఘాతంతో నలుగురి మృతి
- Post category:జాతీయం
- Post last modified:February 24, 2025
